రైతులు ఆందోళన చెందొద్దు: మంత్రి జగదీశ్‌ రెడ్డి
బత్తాయి, నిమ్మ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. నల్లగొండ బత్తాయి మార్కెట్‌లో బత్తాయి కొనుగోళ్లను ఆయన ప్రారంభించారు. బత్తాయి, నిమ్మ కొనుగోళ్లు సజావుగా జరిగేలా, అవి ఇతర రాష్ర్టాలకు ఎగుమతి అయ్యేలా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ధాన…
రూ.4 కోట్ల భారీ విరాళం ప్ర‌క‌టించిన ప్ర‌భాస్
ఆప‌ద వ‌స్తే అన్నివేళ‌లా త‌మ‌కి అండ‌గా నిలుస్తామ‌ని నిరూపిస్తున్నారు సెల‌బ్రిటీలు. క‌రోనా కార‌ణంగా దేశం చిన్నా భిన్నం అవుతున్న త‌ర‌ణంలో ప్ర‌భుత్వంకి అండ‌గా నిలుస్తూ త‌మ‌కి తోచినంత సాయాలు చేస్తున్నారు. టాలీవుడ్‌లో ఇప్ప‌టికే  ప‌వ‌న్ క‌ళ్యాణ్ రూ. 2 కోట్లు, మహేష్ బాబు కోటి రూపాయలు, రామ్ చరణ్ 70 లక్షల రూ…
ఇంటిముందుకే రైతుబజార్‌
రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో ప్రజలకు కూరగాయలను అందుబాటులో ఉంచేందుకు ఇండ్లవద్దనే రైతుబజార్లు నిర్వహించేలా  రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ ఏర్పాట్లుచేసింది. హైదరాబాద్‌లో 109 ప్రాంతాల్లో 63 వాహనాలతో మొబైల్‌ రైతుబజార్ల ద్వారా వినియోగదారులకు కూరగాయలు సరఫరాకు చర్యలు చేపట్టారు. ఈ వాహనాల ద్…
మెరుస్తున్న పల్లెసీమలు
పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల ముఖచిత్రం మారుతున్న ది. సీఎం పిలుపుమేరకు సబ్బండ వర్ణా లు ఏకమై చేపడుతు న్న శ్రమదానం కా ర్యక్రమాలతో పల్లెల్లో పరిశుభ్రత వెల్లివిరుస్తున్నది. ము ఖ్యంగా రోడ్లు, మురుగు కాల్వల నిర్వహణలో మార్పు కన్పిస్తున్నది. హరితహారంలో భాగంగా నాటుతున్న మొక్కలతో గ్రామాలకు పచ్చందం వస్తున్…